మంత్రి పోచారం పర్యటన | minister pocharam to visit town today | Sakshi
Sakshi News home page

మంత్రి పోచారం పర్యటన

Jul 16 2016 8:09 PM | Updated on Oct 17 2018 6:06 PM

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డిలు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు.

నిజామాబాద్‌: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డిలు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు వేల్పూర్ మండలం జానకంపేటలో గోడౌన్ ప్రారంభోత్సవం, అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొంటారు. 10.30 గంటలకు అంక్సాపూర్, 11 గంటలకు మోర్తాడ్, 12 గంటలకు మోర్తాడ్ మండలం వడ్యాట్‌లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఇదే గ్రామంలో రూ. 10 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తారు. అనంతరం 2.30 గంటలకు బాల్కొండ మండలం సోన్‌పేట్‌లో రూ. 35 లక్షలతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. 3.30 గంటలకు పోచంపాడ్ ప్రాజెక్టు అధికారులతో కలిసి డ్యాం వద్ద మొక్కలు నాటుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement