దాచంపల్లిలో చిరుత కలకలం | Leophard kills 70 sheep pets in anathapuram | Sakshi
Sakshi News home page

దాచంపల్లిలో చిరుత కలకలం

Mar 27 2016 8:27 PM | Updated on Sep 3 2017 8:41 PM

అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం మండలం దాచంపల్లిలో ఆదివారం చిరుత కలకం సృష్టించింది.

అనంతపురం: అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం మండలం దాచంపల్లిలో ఆదివారం చిరుత కలకం సృష్టించింది. గొర్రెల మందపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో 70 గొర్రె పిల్లలు మృతిచెందినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement