నిరుపేదలకు అండగా కేసీఆర్‌ | KCR support to the poorest | Sakshi
Sakshi News home page

నిరుపేదలకు అండగా కేసీఆర్‌

Jan 9 2017 11:07 PM | Updated on Aug 15 2018 9:37 PM

నిరుపేదల పెన్నిధి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు.

రాయికల్‌ : నిరుపేదల పెన్నిధి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని వర్తక సంఘ భవనంలో వివిధ గ్రామాలకు చెందిన 15 మందికి రూ.5.44లక్షల సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని నిధులు మంజూరు చేయడంతో ఆర్థికంగా ఆదుకున్న వారవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడాల పూర్ణిమ, వైస్‌ ఎంపీపీ ఆడెపు లక్ష్మీనారాయణ, ఎంపీటీసీలు బెజ్జంకి మోహన్, రాజేశ్‌యాదవ్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు గండ్రరమాదేవి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కొండల్‌రెడ్డి, తిరుపతి, లింగంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ
జగిత్యాల రూరల్‌ : పొలాసకు చెందిన ఎన్నమనేని హన్మం తరావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులను టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి డా క్టర్‌ సంజయ్‌కుమార్‌ పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్‌  నరేశ్, నాయకులు శంకర్, మల్లయ్య, గంగరాజం తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement