'టీడీపీ హయాంలో దళితులపై దాడులు పెరిగాయి' | gv harsha kumar takes on tdp govt | Sakshi
Sakshi News home page

'టీడీపీ హయాంలో దళితులపై దాడులు పెరిగాయి'

Apr 19 2016 1:12 PM | Updated on Jul 11 2019 8:38 PM

టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ మంగళవారం రాజమండ్రిలో నిప్పులు చెరిగారు.

రాజమండ్రి : టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ మంగళవారం రాజమండ్రిలో నిప్పులు చెరిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామంలో అన్యాయం జరిగిన దళిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితులతో పరిహారం ఇప్పించినా అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని టీడీపీ ప్రభుత్వానికి హర్షకుమార్ విజ్ఞప్తి చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement