డాక్టర్‌ శిఖామణికి పురస్కారం | doctor sikhamani award | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ శిఖామణికి పురస్కారం

Nov 16 2016 10:22 PM | Updated on Sep 4 2017 8:15 PM

యానాంకు చెందిన ప్రముఖ కవి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు డాక్టర్‌ శిఖామణికి గురజాడ ఫౌండేష¯ŒS (అమెరికా), ఇండియా శాఖలు సంయుక్తంగా ‘గురజాడ స్ఫూర్తిరత్న’ పుర స్కారాన్ని ప్రకటించాయి. ఈ మేరకు గురజాడ ఫౌండేష¯ŒS అనుబంధ సంస్థ (ఇండియా) అధ్యక్షుడు ఒక ప్రకటన విడుదల చేసినట్టు శిఖామణి బుధవారం తెలిపారు. ఈ ఏడాదికి

యానాం టౌ¯ŒS :
యానాంకు చెందిన ప్రముఖ కవి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు డాక్టర్‌ శిఖామణికి గురజాడ ఫౌండేష¯ŒS (అమెరికా), ఇండియా శాఖలు సంయుక్తంగా ‘గురజాడ స్ఫూర్తిరత్న’ పుర స్కారాన్ని ప్రకటించాయి. ఈ మేరకు గురజాడ ఫౌండేష¯ŒS అనుబంధ సంస్థ (ఇండియా) అధ్యక్షుడు ఒక ప్రకటన విడుదల చేసినట్టు శిఖామణి బుధవారం తెలిపారు. ఈ ఏడాదికి తనతో పాటు సాహిత్యరంగంలో విశేష సేవలందించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, సుప్రసిద్ధ కవులు కె.శివారెడ్డి, డాక్టర్‌ ఆర్‌.చంద్రశేఖర్‌లను,  ప్రముఖ కవయిత్రి దామరాజు విశాలాక్షిలను పురస్కారానికి ఎంపిక చేసినట్టు తెలిపారు. జనవరి 29 న విజయనగరంలోని గురజాడ స్మారక భవనంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేస్తారన్నారు. ప్రతిష్టాత్మకమైన గురజాడ పురస్కారానికి శిఖామణి ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement