తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | devotees crowd normal to tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Dec 21 2016 7:51 AM | Updated on Aug 25 2018 7:11 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం - Sakshi

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు జిల్లా తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

చిత్తూరు జిల్లా తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం, నడకదారి భక్తులకు రెండు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement