
మనసంతా పనస
పనస పండ్ల పరిమళంతో రామభద్రపురం మార్కెట్ గుబాళిస్తోంది. ఎక్కడ చూసినా పండ్ల రాశులతో కనువిందు చేస్తోంది. ఒడిశాలోని కుందిలి, సుంకి ప్రాంతాల నుంచి ఇవి వస్తున్నాయి.
Jul 25 2016 5:39 PM | Updated on Sep 4 2017 6:14 AM
మనసంతా పనస
పనస పండ్ల పరిమళంతో రామభద్రపురం మార్కెట్ గుబాళిస్తోంది. ఎక్కడ చూసినా పండ్ల రాశులతో కనువిందు చేస్తోంది. ఒడిశాలోని కుందిలి, సుంకి ప్రాంతాల నుంచి ఇవి వస్తున్నాయి.