రికార్డుస్థాయిలో పలికిన పత్తిధర | cotton price sets new records | Sakshi
Sakshi News home page

రికార్డుస్థాయిలో పలికిన పత్తిధర

Jul 13 2016 3:07 PM | Updated on Aug 17 2018 5:24 PM

కరీంనగర్ జిల్లా జమ్మికుంట్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర క్వింటాలుకు రిఆకర్డుస్థాయిలో రూ.6,470 పలికింది.

 కరీంనగర్ జిల్లా జమ్మికుంట్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర క్వింటాలుకు రిఆకర్డుస్థాయిలో రూ.6,470 పలికింది. దాంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట దిగుబడి తగ్గినందువల్ల ధర పెరిగిందని రైతులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం ఈ ధర పలికిందని వారంటున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement