బీటెక్‌ ఫలితాలు విడుదల


జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో మే, జూన్‌–2017 లో నిర్వహించిన బీటెక్‌ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్‌ రెగ్యులర్‌ , నాలుగు సంవత్సరం మొదటి సెమిస్టర్‌ సప్లిమెంటరీ,  బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ సి.శశిధర్‌ తెలిపారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top