వ్యాన్‌తో ఢీకొట్టి.. రాడ్లతో కొట్టి.. | brutal murders in east godavari district kakinada | Sakshi
Sakshi News home page

వ్యాన్‌తో ఢీకొట్టి.. రాడ్లతో కొట్టి..

Mar 2 2017 6:27 AM | Updated on Jul 30 2018 9:21 PM

కాకినాడలోని సుబ్బయ్య హోటల్‌ వద్ద జంట హత్యలు కలకలం రేపాయి.

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జంట హత్యలు కలకలం రేపాయి. బాలు, రామస్వామి అనే ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు.

సుబ్బయ్య హోటల్‌ వద్ద జరిగిన ఈ ఘటనలో నిందితుడు అశోక్‌గా గుర్తించారు. క్యాటరింగ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న అశోక్‌.. బాలు, రామస్వామిలను వ్యాన్‌తో ఢీ కొట్టి.. తీవ్రంగా గాయపడిన వారిని రాడ్లతో విచక్షణారహితంగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement