భూమి పట్టా చేయడంలేదని ఆత్మహత్యాయత్నం | person attempt to suicide | Sakshi
Sakshi News home page

భూమి పట్టా చేయడంలేదని ఆత్మహత్యాయత్నం

Jan 22 2018 12:29 PM | Updated on Jan 22 2018 12:29 PM

సారంగాపూర్: కరీంనగర్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలోని రేచపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. చిట్యాల గంగయ్య అనే వ్యక్తి 2001లో సర్వే నంబర్ 210లో ఎకరం భూమిని జితేందర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశాడు. అతను చనిపోవడంవతో ఆ భూమి తమదేనని అతని కుటుంబ సభ్యులు అంటున్నారని, భూమి పట్టా చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అతను ఆత్మహత్యకు యత్నించాడు. ఇతనిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement