వోల్వో బస్సు- ఆటో ఢీ.. ఒకరు మృతి | One Person killed In Vizianagaram Road Accident | Sakshi
Sakshi News home page

వోల్వో బస్సు- ఆటో ఢీ.. ఒకరు మృతి

May 18 2018 8:46 AM | Updated on Aug 30 2018 4:17 PM

సాక్షి, విజయనగరం : జిల్లాలోని దత్తిరాజేరు మండలం మరడాం సమీపంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలివి.. వేగంగా ప్రయాణిస్తున్న వోల్వో బస్సు, ఆటో ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతిచెందిన వ్యక్తి మరడాం గ్రామానికి చెందిన షేక్‌ అబ్దుల్లాగా(19) స్థానికులు గుర్తించారు. క్షతగ్రాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement