నన్యాలలో జల్లికట్టు.. ఒకరు మృతి | one died in Virnamala Jallikattu | Sakshi
Sakshi News home page

నన్యాలలో జల్లికట్టు.. ఒకరు మృతి

Jan 21 2018 8:21 PM | Updated on Aug 13 2018 3:11 PM

సాక్షి, చిత్తూరు: జిల్లాలోని రామకుప్పం మండలం నన్యాలలో జరగుతున్న జల్లికట్టు వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. ఎద్దు ఒకటి జనంలోకి వచ్చి కుమ్మడంతో కుప్పంలోని చందం ఎస్‌ సీ కాలనీకి చెందిన గుణశేఖర్‌(22) మృతిచెందారు. గుణశేఖర్ జల్లికట్టు వీక్షించడానికి చందం ఎస్‌సీకాలనీ నుంచి నన్యాల వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement