మార్కెట్‌లోకి యమహా కొత్త ‘ఎంటీ–09’

New Yamaha MT-09 launch - Sakshi

ధర రూ.10.88 లక్షలు 

న్యూఢిల్లీ: యమహా మోటార్‌ ఇండియా తాజాగా తన సూపర్‌బైక్‌ ‘యమహా ఎంటీ–09’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.10.88 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది. ఇందులో కొత్తగా అభివృద్ధి చేసిన 847 సీసీ, 3 సిలిండర్, లిక్విడ్‌ కూల్‌డ్, 4 స్ట్రోక్, డీఓహెచ్‌సీ, 4 వాల్వ్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. యాంటి–లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌) ఫీచర్‌ కూడా ఉంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top