న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలపై సుమారు డజనుకుపైగా ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. గడిచిన కొన్నేళ్లుగా ఈ-రిటైలింగ్ జోరు నేపథ్యంలో ఆయా సంస్థల వ్యాపార కార్యకలాపాలను అధ్యయనం చేసే పనిలో ఈడీకి చెందిన ప్రత్యేక అధికారుల బృందం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుత ఎఫ్డీఐ పాలసీ ప్రకారం బిజినెస్ టు కన్జూమర్(బీటూసీ) విభాగంలో ఉన్న దేశీయ ఈ-కామర్స్ కంపెనీల్లోకి ఎఫ్డీఐలకు అనుమతి లేదు. అయితే, బిజినెస్ టు బిజినెస్(బీటూబీ)లో మాత్రం 100% ఎఫ్డీఐలకు అనుమతిస్తున్నారు. అయితే, కొంతమంది విదేశీ ఇన్వెస్టర్లు దేశీ ఈ-రిటైలింగ్ సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతుండటం, ఆయా కంపెనీలు భారీగా నిధులను సమీకరిస్తుండటంతో ఈడీ తొలిసారిగా వాటి కార్యకలాపాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
ఆన్లైన్ రిటైలర్లపై ఈడీ దర్యాప్తు
Published Mon, Sep 1 2014 12:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే బాబు భూ కుంభకోణాలన్నీ బట్టబయలు
వ్యక్తికి తీవ్ర గాయాలు
ఓటు హక్కు వినియోగం అందరి బాధ్యత
కత్తితో దాడిచేసి.. ఆస్పత్రిలో చేర్పించి..!
వైఎస్సార్సీపీ వెంటే యాదవులు
ఘనంగా ఆదిత్యుని కల్యాణం
పార్టీని వీడిన కీలక నేతలు..
జగనన్నతోనే సంక్షేమాభివృద్ధి
జిల్లాలో 18,631 పోస్టల్ బ్యాలెట్లు
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement