బక్రీదు: మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లకు నేడు ( బుధవారం) సెలవు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ఇవాళ దేశీయ మార్కెట్లకు సెలవును ప్రకటించారు. దీంతో ఇవాళ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు పనిచేయవు. తిరిగి గురువారం యధావిధిగా మార్కెట్లు ప్రారంభం కానున్నాయి.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు