'పత్తి రైతులను ఆదుకోవాలి' | ysrcp MLA demand the government to come to the rescue of cotton farmers | Sakshi
Sakshi News home page

'పత్తి రైతులను ఆదుకోవాలి'

Dec 2 2015 2:15 PM | Updated on Sep 2 2018 4:48 PM

శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో పాడైన పత్తి పంటను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ బుధవారం పరిశీలించారు.

కొత్తూరు:  శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో పాడైన పత్తి పంటను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ బుధవారం పరిశీలించారు. నష్ట పోయిన పత్తి రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్తూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినందున ప్రతి సెంటు పంటకు నష్టపరిహారం ఇవ్వాలని, పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆయన కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement