వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం | ysrcp ap state secretaries appointed | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం

Feb 15 2016 10:41 PM | Updated on Aug 18 2018 8:49 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శులుగా ముగ్గురిని నియమించారు.

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శులుగా ముగ్గురిని నియమించారు. భవనం భూషణ్ (గుంటూరు వెస్ట్), రాజుల భాస్కర్‌రెడ్డి (పులివెందుల), వరికూటి కొండారెడ్డి (కందుకూరు) పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శులుగా నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement