రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Worth Rs. 30 lakhs Red sandalwood logs seized | Sakshi
Sakshi News home page

రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Jul 26 2015 8:00 AM | Updated on Sep 3 2017 6:13 AM

వైఎస్సార్ జిల్లా కాశినాయిని మండలం ఇటుకలపాడులో ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు.

పోరుమామిళ్ల : వైఎస్సార్ జిల్లా కాశినాయిని మండలం ఇటుకలపాడులో ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆదివారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో ఓ లారీలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్టు వెలుగు చూసింది. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు రూ. 30 లక్షల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీని కూడా సీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement