ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య | women suicide with two childrens vijayanagaram distirict | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Jul 6 2015 9:00 AM | Updated on Apr 4 2019 4:46 PM

విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

విజయనగరం: విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం మండల పరిధిలోని తినవేమలి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బంగారమ్మ(29) తన కుమార్తె చిట్టి(4), కొడుకు చరణ్‌తేజ(10 నెలలు) తో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement