అద్దె ఇంటి కోసం వచ్చి... కత్తులతో బెదిరించారు | Woman Robbed | Sakshi
Sakshi News home page

అద్దె ఇంటి కోసం వచ్చి... కత్తులతో బెదిరించారు

May 15 2015 6:14 PM | Updated on Sep 3 2017 2:06 AM

అద్దె ఇంటికోసం వచ్చిన నలుగురు వ్యక్తులు ఓ గృహిణిని కత్తులతో బెదిరించి... బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.

నెల్లూరు : అద్దె ఇంటికోసం వచ్చిన నలుగురు వ్యక్తులు ఓ గృహిణిని కత్తులతో బెదిరించి... బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోని భక్తవత్సల నగరంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దుండుగులు దోచుకెళ్లిన బంగారం విలువ రూ.1.15 లక్షలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement