టిటిడి లడ్డు నాణ్యత పెంపు | TTD laddu quality increase | Sakshi
Sakshi News home page

టిటిడి లడ్డు నాణ్యత పెంపు

Dec 14 2013 4:10 PM | Updated on Aug 25 2018 7:16 PM

టిటిడి లడ్డు నాణ్యత పెంపు - Sakshi

టిటిడి లడ్డు నాణ్యత పెంపు

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు నాణ్యత పెంచాలని ఈ రోజు జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు.

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు నాణ్యత పెంచాలని ఈ రోజు జరిగిన  టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 4 లక్షల 50వేల క్వింటాళ్ల ఆవు నెయ్యి, 4 లక్షల 50 వేల కిలోల రవ్వ కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

శ్రీ గంధం మొక్కల పెంపకానికి 5 కోట్ల రూపాయల కేటాయించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని టీటీడీ స్థలంలో 25 కోట్ల రూపాయలతో గణపతి, వెంకటేశ్వరస్వామి ఆలయాలతోపాటు ఎస్వీబీసీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  వైకుంఠ ఏకాదశి రోజు నుంచి అన్ని టీటీడీ సత్రాలలో ఉచిత అన్నదాన ప్రసాదాన్ని ప్రారంభిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement