మహుత్మా..మళ్లీ రా! | Truth, non-violence and weapons to the country gained independence in mahatma gandhi | Sakshi
Sakshi News home page

మహుత్మా..మళ్లీ రా!

Oct 2 2013 4:14 AM | Updated on Sep 1 2017 11:14 PM

సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన మహనీయుడు బాపూజీ. అహింసామార్గంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మడమతిప్పకుండా ముందుకు సాగిన మహానేత గాంధీజీ.

 సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన మహనీయుడు బాపూజీ. అహింసామార్గంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మడమతిప్పకుండా ముందుకు సాగిన మహానేత గాంధీజీ.

ఆయన ప్రబోధించిన సత్యం, ధర్మం, అహింస సూత్రాలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయాలు. అందుకే మహాత్ముడి అడుగుజాడల్లో నడవాలని, బాపూజీ ఆశయాలు సాధించాలని మనం ఇప్పటికీ అంటుంటాం. కానీ.. ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తున్నాం. ఫలితం అంతా అరాచకం. నేడు గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement