కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా | Teachers protest in front of collecterate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా

Jan 28 2016 6:45 PM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు.

చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఉపాధ్యాయులు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీనివాసులు సంఘీభావం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement