'జన్మభూమి'లో టీడీపీ కౌన్సిలర్ల బైఠాయింపు | TDP councelers demading for water at janmabhumi in chittoor | Sakshi
Sakshi News home page

'జన్మభూమి'లో టీడీపీ కౌన్సిలర్ల బైఠాయింపు

Jun 7 2015 4:12 PM | Updated on Aug 11 2018 4:24 PM

చిత్తూరు నగరపాలక సంస్థ 45వ వార్డులో ఆదివారం చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో రసాభాస చోటుచేసుకుంది.

చిత్తూరు: చిత్తూరు నగరపాలక సంస్థ 45వ వార్డులో ఆదివారం చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో రసాభాస చోటుచేసుకుంది. తాగునీరు సక్రమంగా సరఫరా చేయలేదంటూ పట్టణ టీడీపీ కౌన్సిలర్లతో పాటు వారి అనుచరులు బైఠాయించారు. మంచి నీటి సరఫరా సరిగాలేదంటూ వారు ఆందోళన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement