ట్రాక్టర్ బోల్తా : ఏడో తరగతి విద్యార్థి మృతి | Student dies as Tractor overturns | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా : ఏడో తరగతి విద్యార్థి మృతి

Aug 3 2015 7:21 PM | Updated on Nov 9 2018 4:36 PM

ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో సోమవారం చోటుచేసుకుంది.

గుంటూరు (మంగళగిరి) : ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని చినకాకాని గ్రామానికి చెందిన గుమ్మా వలిరాజు(14) తన బంధువుల ట్రాక్టర్‌పై పొలానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాలువ గట్టు వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడడంతో దాని కింద పడి వలిరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. వలి రాజు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement