నందిగామ బరిలో సౌమ్య | sowmya to contest from Nandigama from TDP | Sakshi
Sakshi News home page

నందిగామ బరిలో సౌమ్య

Aug 20 2014 3:03 AM | Updated on Mar 19 2019 9:15 PM

కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున తంగిరాల సౌమ్య పోటీ చేయనున్నారు.

 సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున తంగిరాల సౌమ్య పోటీ చేయనున్నారు. ఆమెను అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం ఎంపిక చేశారు. సౌమ్య.. నందిగామ నియోజకవర్గం నుంచి గత సాధారణ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే మరణించిన తంగిరాల ప్రభాకర్ కుమార్తె.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement