మరుగుదొడ్లను పరిశీలించిన సింగపూర్ బృందం | singapore team tours in sattenapalli | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్లను పరిశీలించిన సింగపూర్ బృందం

Apr 6 2015 11:59 AM | Updated on May 29 2019 3:19 PM

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగం గ్రామంలో సింగపూర్ బృందం సోమవారం మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించింది.

గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగం గ్రామంలో సింగపూర్ బృందం సోమవారం మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించింది. సింగపూర్ బృందంతో పాటు స్థానిక అధికారులు అందులో పాల్గొన్నారు. వచ్చే 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మరుగుదొడ్లను నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడతామని పంచాయతీ రాజ్ కమిషనర్ వి.ఆంజనేయులు అన్నారు.
(సత్తెనపల్లి)

 

Advertisement
 
Advertisement
Advertisement