శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ | piligrims rush increased in sreeshailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

Oct 25 2015 3:04 PM | Updated on Sep 3 2017 11:28 AM

శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది.

శ్రీశైలం(కర్నూలు): శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. సెలవులు ముగుస్తుండటంతో.. విద్యార్థులు, ఉద్యోగస్థులు స్వామి వారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ప్రస్తుతం స్వామి వారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సర్వ దర్శనాన్ని నిలిపివేసిన అధికారులు భక్తులకు అలంకార దర్శన అవకాశం కల్పించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement