విద్యానగర్: గుంటూరు రూరల్ మండలం చౌడవరం గ్రామంలోని చిప్స్ ఫార్మసీ కళాశాలలో జాతీయ ఫార్మశీ వారోత్సవాలలో బాగంగా శుక్రవారం ఆటలపోటీలు నిర్వహించారు. కార్యక్రమాలకు ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్యదేవర విద్యాధర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎన్యూ రెక్టార్ కేఆర్ఎస్ సాంబశివరావు జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ ప్రపంచ ఫార్మా రంగంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమాజంలో ఫార్మసిస్ట్ ప్రాముఖ్యత చాటాలన్నారు.
కళాశాల అధ్యక్షుడు డాక్టర్ బసవపున్నయ్య మాట్లాడుతూ విద్యార్థులు కమ్యూనిటీ ఫార్మసిస్ట్గా సమాజానికి సేవ చేయాలని కోరారు. అనంతరం కళాశాల కార్యదర్శి మద్దినేని గోపాల కృష్ణ, అదనపు కార్యదర్శి మాదాల రమేష్ మాట్లాడారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఆటల పోటీలలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెం దిన 15 ఫార్మశీ కళాశాలల విద్యార్థులు 600 మంది పాల్గొన్నారు. క్రీడల్లో విజేతలకు శనివారం జరగనున్న ముగిం పు ఉత్సవాలలో బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చిప్స్లో ఫార్మసీ వారోత్సవాలు
Published Sat, Nov 22 2014 7:26 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement