మర్రిపాలెం: విశాఖప ట్నం ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం 2016లో రూ.36,88,04,465 వార్షిక ఆదాయం ఆర్జించింది. ఆయా పాస్పోర్ట్ సేవల ద్వారా ఆదాయం పాస్పోర్ట్ ఖాతాకు చేరింది. 2015లో ఆదాయం రూ.36.51 లక్షలు వచ్చింది. 2016లో 2,25,225 దరఖాస్తులు స్వీకరించగా, 2,21,947 అనుమతులు లభించాయి. వీటిలో 2,15,383 మందికి పాస్పోర్ట్ సేవలు అందించారు. 2015లో 2.26 లక్షల దరఖాస్తులు రాగా 2.24 లక్షల మందికి అనుమతి ఇచ్చారు. వీరిలో 2.20 లక్షల మందికి పాస్పోర్ట్లు అందించారు. 2015లో పాస్పోర్ట్ మంజూరు సమయం సగటున 11 రోజులు కాగా 2016లో 9 రోజులకు చేరింది. స్లాట్ బుకింగ్ కాలం రెండేళ్లుగా ఒకటి నుంచి రెండు రోజులుగా ఉంటోంది.
కొత్త పాస్పోర్ట్ ( సాధారణ) మంజూరు 10 నుంచి 15 రోజులు, తత్కాల్కు ఒకటి నుంచి మూడు రోజుల వ్యవధిలో అందిస్తోంది. పాస్పోర్ట్ సేవలు పొందిన వారి నుంచి మంచి అభిప్రాయాలు ఈ–మెయిల్స్ ద్వారా తెలుసుకుంటున్నామని పాస్పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలిపారు. పాస్పోర్ట్ అభ్యర్థులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
గోదావరి జిల్లాలకు అందుబాటులో..
గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులో పాస్పోర్ట్ సేవా లఘు కేంద్రం భీమవరంలో గతేడాది జూన్ 22న ప్రారంభించినట్లు చౌదరి గుర్తుచేశారు. ప్రతి రోజు వంద మందికి స్లాట్ బుకింగ్తో సేవలు అందిస్తుండగా రాబోయే రోజులలో 250కి పెంచడానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు పాస్పోర్ట్ సేవలు సులభంగా అందించేటట్లు ఆయా జిల్లాలలోని కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు.
‘పాస్పోర్ట్’ ఆదాయం రూ.36.88 కోట్లు
Published Thu, Jan 5 2017 1:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement