రాజమండ్రి క్రైం: గుర్తు తెలియని ప్రవాస భారతీయుడొకరు రాజమండ్రిలో కిడ్నాప్నకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. రాజమండ్రి నగరంలోని సోమాలమ్మ ఆలయం సమీపంలో ఓ ఇంటీరియర్ డెకరేషన్ దుకాణం ఉంది. ఆ దుకాణం వద్దకు గత నాలుగు రోజులుగా ఓ ఎన్నారై వస్తున్నాడు. రాజమండ్రి దగ్గరే తమ గ్రామం ఉందని చెప్పి పరిచయం చేసుకున్న ఆయన..తనకు విదేశాల్లో పలుకుబడి ఉందని, ఏదైనా సాయం కావాలంటే చేస్తానంటూ దుకాణ యజమానితో చెబుతున్నాడు.
ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సదరు ఎన్నారై ఆ దుకాణం వద్ద ఉండగా ఒక స్కోడా కారు వేగంగా వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఎన్నారైని బెదిరించి తమ వెంట తీసుకుపోయారు. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది. దీనిపై ఇంటీరియర్ దుకాణం యజమాని రాజమండ్రి ప్రకాష్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఎన్నారై ఎవరు, అతనిని ఎవరు కిడ్నాప్ చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్..?
Published Wed, Sep 2 2015 6:16 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
Advertisement