మలేరియాతో వివాహిత మృతి | Married woman dies of malaria | Sakshi
Sakshi News home page

మలేరియాతో వివాహిత మృతి

Sep 24 2015 4:40 PM | Updated on Sep 3 2017 9:54 AM

పార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో మలేరియా జ్వరంతో పి. ఆదిలక్ష్మి(22) అనే వివాహిత గురువారం మృతిచెందింది.

విజయనగరం (పార్వతీపురం) : పార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో మలేరియా జ్వరంతో పి. ఆదిలక్ష్మి(22) అనే వివాహిత గురువారం మృతిచెందింది. బీకేపట్నం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి తీవ్ర జ్వరంతో బుధవారం ఆసుపత్రిలో చేరింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతిచెందిందని కుటుంబసభ్యులు, తోటి గ్రామస్తులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement