'ఏపీలో మావోయిస్టుల ప్రభావం తగ్గింది' | maoists effect is decreased in ap, says dgp j.v.ramudu | Sakshi
Sakshi News home page

'ఏపీలో మావోయిస్టుల ప్రభావం తగ్గింది'

Mar 30 2015 12:04 PM | Updated on Aug 18 2018 6:24 PM

'ఏపీలో మావోయిస్టుల ప్రభావం తగ్గింది' - Sakshi

'ఏపీలో మావోయిస్టుల ప్రభావం తగ్గింది'

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని డీజీపీ రాముడు తెలిపారు.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని డీజీపీ రాముడు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఏపీలో మావోయిస్టుల ప్రభావం తగ్గిందన్నారు. నకిలీ మావోయిస్టులు ఎక్కువయ్యారని డీజీపీ వ్యాఖ్యానించారు. ఎర్ర చందనం, ఇసుక అక్రమ రవాణా నియంత్రించేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ రాముడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement