గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని (కేవీ) జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే బుధవారం ప్రారంభించారు.
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని (కేవీ) జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్ ఆర్.కళావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
(మారిస్పేట)