తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్ | hudud cyclone: ys jagan mohan reddy visits tatichettapalem | Sakshi
Sakshi News home page

తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్

Oct 16 2014 11:09 AM | Updated on Jul 25 2018 4:07 PM

తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్ - Sakshi

తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్

విశాఖలో హుదూద్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోరోజూ పర్యటిస్తున్నారు.

విశాఖ : విశాఖలో హుదూద్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోరోజూ పర్యటిస్తున్నారు. ఆయన గురువారం ఉదయం తాటిచెట్లపాలెంలో పర్యటించిన బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.అలాగే ధర్మనగర్లో తుఫాను బాధితులను ఆయన పరామర్శించారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని వైఎస్ఆర్‌ సీపీ శ్రేణులకు వైఎస్ జగన్  పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement