ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి మరింత బలపడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి మరింత బలపడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళఖాతంలోల ఏర్పడిన ఉపరిత ఆవర్తనాలు అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.