ఫారెస్ట్ అధికారి సుబ్రమణ్యం రూ. 20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
నెల్లూరు: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఫారెస్ట్ అధికారి సుబ్రమణ్యం రూ. 20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన శుక్రవారం నెల్లూరు నగరంలో జరిగింది. బాధితులు ఇచ్చిన సమాచారం ప్రకారం పథకం వేసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటండగా ఫారెస్ట్ అధికారిని పట్టుకున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.