తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | devotees rush increased in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Jun 27 2015 7:47 AM | Updated on Sep 3 2017 4:28 AM

ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది.

తిరుమల: ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. శనివారం ఉదయం శ్రీవారి దర్శనానికి భక్తులు 23 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడకన వెళ్లే భ క్తులకు 5 గంటల సమయం పడుతోంది.
కాగా శనివారం శ్రీవారిని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో ఆయన స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement