వడదెబ్బకు భవన నిర్మాణ కూలి మృతి | Construction worker killed with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు భవన నిర్మాణ కూలి మృతి

Apr 18 2016 1:21 PM | Updated on Sep 3 2017 10:11 PM

వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో బేల్దారి పని చేసుకుని జీవించే కోగటం పుల్లయ్య(40) సోమవారం ఉదయం వడ దెబ్బకు మృతిచెందాడు.

 వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో బేల్దారి పని చేసుకుని జీవించే కోగటం పుల్లయ్య(40) సోమవారం ఉదయం వడ దెబ్బకు మృతిచెందాడు. ఎర్రగుంట్ల పట్టణంలోని నడిపూరులో నివాసం ఉంటున్న పుల్లయ్య సోమవారం ఉదయం బేల్దారి పనికి వెళ్లాడు. అక్కడ పనిలో ఉండగానే వడదెబ్బకు కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement