వైఎస్‌ జగన్‌: ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ ప్రారంభించనున్న సీఎం | YS Jagan to Launch YSR Nethanna Nestam on Tomorrow in Dharmavaram - Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ ప్రారంభించనున్న సీఎం జగన్‌

Dec 20 2019 4:11 PM | Updated on Dec 20 2019 5:10 PM

CM YS Jagan To Launch YSR Nethanna Nestam In Dharmavaram Tomorrow - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. చేతి వృత్తులకు చేయూతనిచ్చేందుకు అమలు చేస్తున్న ఈ పథకానికి ధర్మవరం నుంచే శ్రీకారం చుట్టారు. చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.24,000 అందించనుంది. కాగా వైఎస్సార్‌ నేతన్న నేస‍్తం పథకానికి జిల్లాలో 27,481మంది ఎంపిక అయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement