రాజధాని అంతా గ్రాఫిక్సే | Chandrababu Naidu Cheating With Grasphics Designs | Sakshi
Sakshi News home page

రాజధాని అంతా గ్రాఫిక్సే

Jan 10 2019 7:27 AM | Updated on Jan 10 2019 7:27 AM

Chandrababu Naidu Cheating With Grasphics Designs - Sakshi

శ్రీకాకుళం :రాజధాని భూములిస్తే మూడున్నరేళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినా కార్యరూపం దాల్చలేదు. నాలుగున్నరేళ్లు ముగుస్తున్నా ఇంత వరకూ ప్లాట్ల అభివృద్ధి జరగలేదు. మా భూముల్లో ప్రభుత్వమే హ్యాపీనెస్ట్‌ పేరుతో రియల్‌ వ్యాపారానికి తెరతీయడం సిగ్గుచేటు. రాజధానిలో ఒక్క నిర్మాణం కూడా జరగలేదు. పత్రికలు, టీవీల్లో చూపించేదంతా గ్రాఫిక్సే. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా సమస్యలు పరిష్కారిస్తారని హామీ ఇచ్చారు. – తుమ్మూరు రమణా రెడ్డి, రాజధాని రైతు

Advertisement
 
Advertisement
Advertisement