ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనుంది.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ భేటీలో ఆర్టీసీ సమ్మె, రుణమాఫీ విజయ యాత్రలు, చెట్టు-నీరు, టూరిజం ప్యాకేజీ ఆమోదంతో పాటు మద్యం పాలసీపై చర్చ జరగనుంది.