పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య | a woman committed suicide by drinking pesticide | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

Feb 21 2015 9:14 PM | Updated on Nov 6 2018 7:56 PM

పురుగుల మందు తాగి ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది.

నంద్యాల(కర్నూలు): పురుగుల మందు తాగి ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో శనివారం జరిగింది. వివరాలు.. నంద్యాల పట్టణానికి చెందిన వసుంధర(30) అనే మహిళ శనివారం పురుగుల మందు తాగింది. ఈ క్రమంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. కాగా, మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. విషయం తెలిసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement