వజ్రాలు కోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోయాడు | a man dies of diamond finding | Sakshi
Sakshi News home page

వజ్రాలు కోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోయాడు

Sep 20 2015 12:25 PM | Updated on Aug 30 2018 3:56 PM

వజ్రాలు వెతికేందుకు వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.

మద్దికేర: వజ్రాలు వెతికేందుకు వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా మద్దికేర మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. మండంలోని పెరవల్లి గ్రామంలో వజ్రాలు వెతికేందుకు గుంటూరు జిల్లా తాడికొండ మండలం కొనికళ్లు గ్రామానికి చెందిన వ్యక్తి వచ్చాడు. అయితే రోడ్డు దాటుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement