ట్రాక్టర్ బోల్తా: 8 మందికి గాయాలు | 8 injured as tractor over turns | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: 8 మందికి గాయాలు

Nov 5 2015 4:17 PM | Updated on Sep 3 2017 12:04 PM

ఆత్మకూరు మండలం బోగేరు వద్ద గురువారం ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తాపడింది.

ఆత్మకూరు (నెల్లూరు జిల్లా) : ఆత్మకూరు మండలం బోగేరు వద్ద గురువారం ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లక్కరాజుపల్లి గ్రామానికి చెందిన 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement