రూ.కోటిన్నర విలువైన ఎర్రచందనం స్వాధీనం | 6 tons red sander seized | Sakshi
Sakshi News home page

రూ.కోటిన్నర విలువైన ఎర్రచందనం స్వాధీనం

Nov 10 2014 9:21 AM | Updated on Sep 2 2017 4:12 PM

జిల్లాలో మరోసారి ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు: జిల్లాలో మరోసారి భారీగా ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాదమర్రి మండలం కొటాలం వద్ద సోమవారం ఉదయం భారీగా ఎర్రచందనాన్నిఅక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రూ. కోటిన్నర విలువైన ఆరు టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గత మూడు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున ఎర్రచందనం పట్టుబడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement