50 కిలోల శ్రీగంధం దుంగలు స్వాధీనం | 50 kgs of sandalwood logs seized | Sakshi
Sakshi News home page

50 కిలోల శ్రీగంధం దుంగలు స్వాధీనం

Jan 23 2016 6:34 PM | Updated on Sep 3 2017 4:10 PM

గుట్టు చప్పుడు కాకుండా ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న 50 కిలోల శ్రీగంధం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నూనెపల్లి (కర్నూలు జిల్లా) : గుట్టు చప్పుడు కాకుండా ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న 50 కిలోల శ్రీగంధం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నూనెపల్లి వద్ద శనివారం చోటుచేసుకుంది. గిద్దలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న మేఘనా ట్రావెల్స్‌కు చెందిన వాల్వో బస్సులో 50 కిలోల శ్రీగంధం దుంగలను గుర్తించిన పోలీసులు ప్రయాణికులను విచారించిన అనంతరం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement