రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు | 3 injured in a road accident in east godavari district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Aug 9 2015 2:47 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఎదురెదురుగా వస్తున్న కంటైనర్, సెప్టిక్‌ క్లీనింగ్‌ ట్యాంకర్ ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి.

తూర్పుగోదావరి(కడియం): ఎదురెదురుగా వస్తున్న కంటైనర్, సెప్టిక్‌ క్లీనింగ్‌ ట్యాంకర్ ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఈ సంఘటన కడియం మండలం వేమగిరి గట్టుపై ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సెప్టిక్ క్లీనింగ్ ట్యాంకర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా రాజమండ్రికి చెందినవారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement