ట్రాక్టర్ బోల్తా: వ్యక్తి దుర్మరణం | 1 died in tractor roll in ananthpur | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: వ్యక్తి దుర్మరణం

Dec 1 2015 11:56 AM | Updated on Jun 1 2018 8:54 PM

మట్టిలోడుతో వస్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

కందుర్తి: మట్టిలోడుతో వస్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. జిల్లాలోని కందుర్తి మండలం మహంతాపురంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మహంతాపురానికి చెందిన ఈరన్న (32) తన పొలంలో మట్టిని ట్రాక్టర్ లో తరలిస్తుండగా అదుతప్పి బోల్తాపడింది. ట్రాక్టర్‌పై ఉన్న ఈరన్న అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement